మాజీ ముఖ్యమంత్రి మరియు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు గుంటూరు జిల్లా తెనాలి (Tenali)పర్యటనకు వెళ్తున్నారు.

మాజీ ముఖ్యమంత్రి మరియు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు గుంటూరు జిల్లా తెనాలి (Tenali)పర్యటనకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఇటీవల పోలీసుల దాడిలో గాయపడిన జాన్ విక్టర్(John Victor) కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఉదయం 9:30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తెనాలికి చేరుకుంటారు. పోలీసులు దలిత, మైనారిటీ యువకులను బహిరంగంగా కొట్టారని వైఎస్ జగన్(Ys Jagan) ఖండించారు.తెనాలిలోని నందివెలుగు నుంచి ఇతానగర్ వరకు జగన్ రాకతో భారీ బైక్ ర్యాలీ జరగనుంది.ఈ సంఘటనను చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu)నేతృత్వంలోని ప్రభుత్వంపై మానవ హక్కుల ఉల్లంఘనగా ఖండించారు

ehatv

ehatv

Next Story