తెలుగు రాష్ట్రాల్లో సిమెంట్ ధరలు దిగొచ్చాయి.

తెలుగు రాష్ట్రాల్లో సిమెంట్ ధరలు దిగొచ్చాయి. ఇప్పటివరకు 28శాతంగా ఉన్న GSTని 18శాతానికి తగ్గించడంతో బస్తాపై రూ.30 వరకు తగ్గింది. బ్రాండును బట్టి గతంలో రూ.290 ఉన్న సంచి ఇప్పుడు రూ.260 అయింది. రూ.370 పలికిన బ్యాగు రూ.330కి చేరింది. 2 రాష్ట్రాల్లో నెలకు సగటున 23-25 లక్షల టన్నుల సిమెంట్ అమ్ముడయ్యేది. వర్షాకాలం, రేట్ల పెరుగుదలతో ఇటీవల విక్రయాలు కాస్త తగ్గగా ఇప్పుడు మళ్లీ పుంజుకునే ఛాన్స్ ఉంది.

Updated On
ehatv

ehatv

Next Story