ఆగస్టు 15 నుంచి కొత్త ఫాస్టాగ్ (FASTag)నిబంధనలు అమలు కానున్నాయి.

ఆగస్టు 15 నుంచి కొత్త ఫాస్టాగ్ (FASTag)నిబంధనలు అమలు కానున్నాయి. ఈ మేరకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 3,000 చెల్లించి, ఒక సంవత్సరం పాటు లేదా 200 ట్రిప్స్ వరకు దేశవ్యాప్తంగా ప్రయాణించె అవకాశం కల్పించారు. ఈ పాస్ యాక్టివేట్ అయిన తేదీ నుంచి ఒక సంవత్సరం వరకు చెల్లుబాటు అవుతుంది. దీని వల్ల రోజూ టోల్ టాక్స్ (Toll Tax)చెల్లించే ఇబ్బంది తగ్గుతుంది. టోల్ చెల్లింపుల్లో పారదర్శకత, పెరుగుతుంది.

ehatv

ehatv

Next Story