✕
మధ్యప్రదేశ్.. భోపాల్లో రితికా సేన్(29) అనే యువతితో గత నాలుగేళ్లుగా సహజీవనం కొనసాగిస్తున్న సచిన్ రాజ్పుత్(32) అనే యువకుడు.

x
మధ్యప్రదేశ్.. భోపాల్లో రితికా సేన్(29) అనే యువతితో గత నాలుగేళ్లుగా సహజీవనం కొనసాగిస్తున్న సచిన్ రాజ్పుత్(32) అనే యువకుడు.ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉన్న సచిన్.. ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రితికా సేన్. రితికా సేన్ ఇతరులతో సంబంధం పెట్టుకుందని తరచూ అనుమానించిన జూన్ 27న వీరిద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో యువతిని గొంతు నులిమి సచిన్ చంపేశాడు. హత్య చేశానన్న భయంతో మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి, రెండు రోజులు మృతదేహం పక్కనే మద్యం సేవిస్తూ సచిన్ నిద్రపోయాడు. జూన్ 29న మద్యం మత్తులో హత్య విషయాన్ని తన స్నేహితుడు అనూజ్కు చెప్పడంతో, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని, సచిన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ehatv
Next Story