దీపావళి పర్వదినం (తిధి ద్వయం)ను పురస్కరించుకుని ఈనెల 13వ తేదీ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం సాధారణ సెలవు దినంగా ప్రకటించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి తెలియజేశారు.

దీపావళి(Deepavali) పర్వదినం (తిధి ద్వయం)ను పురస్కరించుకుని ఈనెల 13వ తేదీ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం సాధారణ సెలవు దినంగా ప్రకటించిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి(KS Jawahar Reddy) తెలియజేశారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ జిఓఆర్టి సంఖ్య 2167 ద్వారా 13వ తేది సోమవారం ప్రభుత్వ సెలవు దినం(Govt Holiday)గా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Updated On 6 Nov 2023 8:16 PM GMT
Yagnik

Yagnik

Next Story