Jagan vs Babu : జగన్ vs బాబు గ్రాఫ్ పై గుసగుసలు!
హలో నమస్తే నేను జర్నలిస్ట్ శ్రీనివాస్ ఈరోజు న్యూస్ అనాలసిస్ లో ముందుగా సాక్షి పేపర్ లో వచ్చిన వార్తలు చూద్దాం.
హలో నమస్తే నేను జర్నలిస్ట్ శ్రీనివాస్ ఈరోజు న్యూస్ అనాలసిస్ లో ముందుగా సాక్షి పేపర్ లో వచ్చిన వార్తలు చూద్దాం. సాక్షి పేపర్లో వారసులకు చేయితనిస్తా అని చెప్పి నిన్న చంద్రబాబు నాయుడు గారు అంటే రేపు జులై 2 నుంచి సుపరిపాలనలో తొలి అడుగు అనే పేరుతోని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఇంటింటికి పంపుతుండు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మంత్రులు మిగతా పార్టీ నాయకులను కూడా అంటే ఈ సంవత్సర కాలంలో మనం చేసిన మంచి పనుల గురించి ప్రజలకు వివరించండి ప్రజలకి ఇంటింటికి వ్యక్తి వ్యక్తికి ఏ రకమైన లాభం జరిగింది ప్రభుత్వం నుంచి అనేది వివరించండి అని చెప్పి చెప్పటం కోసం ఒక ప్రోగ్రాం పెట్టారు.
తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఆ సమావేశంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దాదాపు ఒక 40 50 మంది ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చింది గ్రాఫ్ పడిపోతుంది ఇదే పద్ధతి ఉంటే టికెట్ మొహమాటం లేకుండా నిరాకరిస్తా ఇవ్వను మిమ్మల్ని పక్కన పెట్టే పరిస్థితి ఉంటది మార్చుకోండి పద్ధతి మార్చుకోకపోతే మటికి మిమ్మల్ని పక్కన పెడతా అని చెప్పి వార్నింగ్ ఇచ్చింది అదే మీటింగ్ లో కొంతమంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సీనియర్ ఎమ్మెల్యేలు కొత్త ఎమ్మెల్యేలు కూడా ఒక చర్చ పెట్టారట గుసగుసలు మొదలైనాయి ఆ గుసగుసలు ఏందంటే సీఎం గ్రాపే పడిపోయింది.
మన గ్రాఫ్ కాదు మన మీద పడి అంటది సీఎం గారు గ్రామాలలోకి మనం పోతే రానయని పరిస్థితి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ లేంది బాండ్ లేంది షూరిటీ లేంది గ్యారంటీ లేంది ఇవన్నీ ఎటుపోయినాయి అని చెప్పి ప్రజలు నిలదీస్తున్నారు వాస్తవంగా ఈ నిలదీసే దాంట్లో కూడా గ్రామాల్లో ఉన్న సామాన్య ప్రజానికం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కంపారిజన్ చేసి పోల్చి చూసుకుంటున్నారు.
