Chanrababu Bail: చంద్రబాబు బెయిల్ రద్దుపై హైకోర్టులో కీలక వాదనలు..!
Chanrababu Bail: చంద్రబాబు బెయిల్ రద్దుపై హైకోర్టులో కీలక వాదనలు..!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు మంజూరు చేసిన మద్యంతర బెయిల్ పిటిషన్ రద్దు చేయవలసిందిగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి . ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఇప్పటికీ మధ్యంతరపై మీద ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. బెయిల్ మంజూరు చేసేటప్పుడు విచారణను ఎటువంటి ప్రభావితం చేయవద్దు అంటూ హైకోర్టు కండిషన్
ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కండిషన్ ని ఉల్లంఘిస్తూ ఏపీ సీఐడీ విచారణను ప్రభావితం చేశారు అన్న పిటిషనర్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి.
రామకృష్ణారెడ్డి తరఫున వాదనను వినిపించిన ప్రముఖ న్యాయవాది శ్రవణ్ కుమార్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మధ్యంతర పైచే సమయంలో 560 పేజీలతోటి ఆధారాలు సమర్పించిన ఏపీ సి ఐ డి ఈరోజు ఆధారాలు లేవు అంటూ విచారణను ముగించింది అన్న న్యాయవాది జడ శ్రవణ్ కుమార్. కేసును ముగిస్తూ తమకు నోటీసులు ఇచ్చిన కారణంగానే విచారణ ప్రభావితం అవుతుంది అన్న జడ శ్రవణ్ కుమార్. కేసు సిబిఐ కోర్టులో ముగించిందా అంటూ ప్రశ్నించిన ధర్మాసనం. ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రొటెస్టు పిటిషన్ వేసిన కారణంగా ఇంకా కేసు ముగించలేదు అంటూ కోర్టుకు తెలిపిన న్యాయవాది. చంద్రబాబు నాయుడు తరఫున సీనియర్ న్యాయవాది హాజరు, ప్రభుత్వం తరఫున ప్రభుత్వ న్యాయవాది లక్ష్మీనారాయణ హాజరు. ఈ కేసులో ఇప్పటికే విచారణ ముగించినందున ఈ కేసుకి విచారణ అర్హత లేదు అన్న సీనియర్ న్యాయవాది
కేసు ఇప్పటికీ ముగించిన కారణంగా ఈ కేసులో పూర్తిస్థాయి విచారణ రత ఉంది అని వాదనలు వినిపించిన జడ శ్రవణ్ కుమార్, విచారణ అర్హత మీద న్యాయవాదులు వాదనలు వినిపించ వలసిందిగా ఆదేశించిన ధర్మాసనం. విచారణ మార్చి 10వ తారీకు వాయిదా వేసిన హైకోర్టు.
కేసుని తృప్తికతను వినాలని న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ అభ్యర్థన, ఒకసారి ఏసీబీ కోర్టులో క్రైమ్ క్లోజ్ అయిపోతే హైకోర్టులో వేసిన పిటీషన్ విచారణ అర్హత కోల్పోతుంది అన్న న్యాయవాది జడ శ్రవణ్ కుమార్. కేసు విచారణలో ఉండగా ఏసీబీ కోర్టు కేసు క్లోజ్ చేస్తే దానిని కూడా మేము విచారిస్తాము అన్న హైకోర్టు ధర్మాసనం. హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇవ్వటంతో కేసు విచారణ మార్చి 10న జరగనుంది


