సుప్రీంకోర్టు(Supreme court) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై.చంద్రచూడ్(DY Chandrachud) ఆదివారం ఉద‌యం తిరుమల(Tirumala) వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.

సుప్రీంకోర్టు(Supreme court) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై.చంద్రచూడ్(DY Chandrachud) ఆదివారం ఉద‌యం తిరుమల(Tirumala) వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు వచ్చిన జస్టిస్ డివై చంద్రచూడ్ కు టీటీడీ ఈవో శ్యామల రావు, అదనపు ఈవో హెచ్ వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో చీఫ్ జస్టిస్‌కు వేద‌ పండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం టీటీడీ ఈవో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తీర్థప్రసాదాలు అందజేశారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story