Accident : ఏపీలో పడవ ప్రమాదం.. ముగ్గురు మృతి
ఆంధ్రప్రదేశ్లో పడవ ప్రమాదం జరిగింది. వివరాళ్లోకెళితే.. బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్ ముఖద్వారం వద్ద పడవ బోల్తా పడింది.

Three killed in AP boat accident
ఆంధ్రప్రదేశ్లో పడవ ప్రమాదం(Boat Accident) జరిగింది. వివరాళ్లోకెళితే.. బాపట్ల(Bapatla) జిల్లా నిజాంపట్నం(Nizampatnam) హార్బర్ ముఖద్వారం వద్ద పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు గల్లంతయ్యారు. నాగాయలంక(Nagayalanka) మండలం ఈలచెట్లదిబ్బ నుంచి ముత్తాయపాలెం(Mutthayapalem) వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కెరటాల ఉదృతికి ఒక్కసారిగా పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో తల్లితో సహా ఇద్దరు పిల్లలు మృతిచెందారు. తల్లి సాయివర్ణిక(Sai Varnika) (25) సహా ఇద్దరు చిన్నారులు తనీష్(Thanisha) (7), తరుణేశ్వర్(Tharuneshwar) (1) గల్లంతయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు.. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
