మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దివంగత నేత డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి వీర విధేయుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఈనెల 26వ తేదీన తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు వైసీపీ అధినేత జగన్‌తో సంప్రదింపులు కూడా పూర్తయినట్లు సమాచారం.

Updated On
ehatv

ehatv

Next Story