భారత్లో రూ.2,000 కరెన్సీ నోట్ల వాడకాన్ని ఆర్‌బీఐ రద్దు చేసిన సంగతి తెలిసిందే.

భారత్లో రూ.2,000 కరెన్సీ నోట్ల వాడకాన్ని ఆర్‌బీఐ రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే అయితే, అక్టోబర్ 31 నాటికి ఇంకా రూ.5,817 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు చలామణిలో ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకు 98.37 శాతం నోట్లు తిరిగి వచ్చాయన్నారు. ఈ నోట్లను దేశంలోని 19 ఆర్బీఐ కార్యాలయాల్లో లేదా ఇండియా పోస్ట్ ద్వారా మార్చుకోవచ్చని తెలిపింది.

Updated On
ehatv

ehatv

Next Story