Gold Price: మరోసారి పెరిగిన బంగారం ధరలు..!

దేశంలో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. నిన్న 10 గ్రాముల​ బంగారం ధర రూ.1,01,070 ఉండగా, బుధవారం నాటికి రూ.550 పెరిగి రూ.1,01,620కు చేరుకుంది. నిన్న కిలో వెండి ధర రూ.1,16,576గా ఉండగా, బుధవారం నాటికి రూ.455 పెరిగి రూ.1,17,031కు చేరుకుంది.

హైదరాబాద్​లో పది గ్రాముల​ పుత్తడి ధర రూ.1,01,620గా ఉంది. కిలో వెండి ధర రూ.1,17,031గా ఉంది. విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.1,01,620గా ఉంది. కిలో వెండి ధర రూ.1,17,031గా ఉంది. విశాఖలో 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,620గా ఉంది. కిలో వెండి ధర రూ.1,17,031గా ఉంది.

Updated On
ehatv

ehatv

Next Story