✕
బాచుపల్లి ప్లాట్ల వేలంలో ఒక్క ప్లాటు కూడా అమ్ముడుపోని వైనం చోటు చేసుకుంది.

x
బాచుపల్లి ప్లాట్ల వేలంలో ఒక్క ప్లాటు కూడా అమ్ముడుపోని వైనం చోటు చేసుకుంది. అత్యధికంగా గజం రూ.70,000 నిర్ణయించడంతోనే వినియోగదారులు స్పందించలేదని భావిస్తున్నారు. హైదరాబాద్–బాచుపల్లిలో తమ సంస్థకు చెందిన 70 ప్లాట్లు వేలం వేయగా, ఒక్కటి కూడా అమ్ముడుపోకపోవడంతో హెచ్ఎండీఏ అధికారులు షాక్ తిన్నారు. గజం ధర రూ.70,000 నిర్ణయించడంతోనే ఎవరూ ఆసక్తి చూపలేదని పలువురు సిబ్బంది ఆరోపణలు. మరోవైపు తుర్కయాంజల్ ప్రాంతంలో 12 ప్లాట్లు వేలం వేయగా, కేవలం 2 ప్లాట్లు మాత్రమే అమ్ముడుపోవడంతో హెచ్ఎండీఏ అధికారులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు.

ehatv
Next Story