కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురానుంది. అన్ని వాహనాలకు థర్డ్‌ పార్టీ బీమా తప్పనిసరి చేసింది. బీమా లేకపోతే పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేయలేరు. ఫాస్టాగ్‌ కోసం కూడా ఇన్సూరెన్స్‌ డాక్యుమెంట్లు చూపించాల్సి ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం బీమా లేకుండా వాహనం నడుపుతూ మొదటిసారి పట్టుబడితే రూ.2,000 జరిమానా లేదా మూడు నెలల జైలు శిక్ష, రెండోసారి పట్టుబడితే రూ.4,000 వరకు జరిమానా ఉంటుంది.

Updated On
ehatv

ehatv

Next Story