మహారాష్ట్ర లోని సంగ్లి జిల్లాలో హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది.

మహారాష్ట్ర లోని సంగ్లి జిల్లాలో హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. 12 తరగతి చదువుతున్న కూతురు (17) కు నీట్ పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయని తండ్రి కొట్టి చంపారు. స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయుడి గా పనిచేస్తున్నధోండిరామ్ భోసలే తన కుమార్తె డాక్టర్ కావాలని కోరుకున్నాడు. అయితే ఆమెకు నీట్ పరీక్షల్లో తక్కువ మార్కులు రావడంతో కోపముతో కూతురిపై కర్రతో దాడి చేశాడు. తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లే మార్గ మధ్యలో చనిపోయింది. బాలిక తల్లి ఫిర్యాదుతో తండ్రిని అరెస్టు చేశారు.

ehatv

ehatv

Next Story