రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన ఏనుగందుల భాస్కర్, లావణ్య(40) అనే దంపతులకు కూతురు సాన్వీ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన ఏనుగందుల భాస్కర్, లావణ్య(40) అనే దంపతులకు కూతురు సాన్వీ, కొడుకు రిషిక్ అనే ఇద్దరు పిల్లలు ఉండగా, ఇటీవల కూతురి శారీ ఫంక్షన్ చేసిన తల్లిదండ్రులు. శారీ ఫంక్షన్ ఘనంగా చేద్దామని భార్య అడగగా, గృహప్రవేశం ఉందని తక్కువ ఖర్చులో చిన్నగా చేసిన భర్త. దీంతో మనస్తాపంతో ఆదివారం ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న లావణ్య

Updated On
ehatv

ehatv

Next Story