ట్రంప్ కఠిన వీసా నిబంధనలు ఓ తెలుగు డాక్టర్ మరణానికి కారణమయ్యాయి.

ట్రంప్ కఠిన వీసా నిబంధనలు ఓ తెలుగు డాక్టర్ మరణానికి కారణమయ్యాయి. అమెరికా వీసా రాలేదని గుంటూరుకు చెందిన డా.రోహిణి హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. ఎంబీబీఎస్‌ చేసిన రోహిణి అమెరికాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌ చేసేందుకు J1 వీసాకు దరఖాస్తు చేశారు. హైదరాబాద్‌లోని US కాన్సులేట్‌లో జరిగిన చివరి రౌండ్ ఇంటర్వ్యూలో శాశ్వతంగా అమెరికాలోనే ఉండిపోవాలనే ఉద్దేశం అన్న కారణం చూపించారు. దీంతో దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన రోహిణి ఆత్మహత్య చేసుకున్నారు.

Updated On
ehatv

ehatv

Next Story