పాకిస్థాన్ ఆరోపణలను భారత్ కొట్టిపారేసింది.

పాకిస్థాన్ ఆరోపణలను భారత్ కొట్టిపారేసింది. తమ దేశంలోకి వచ్చి మెరుపుదాడులు చేసిన భారత ఆర్మీ(Indian Army)కి చెందిన రెండు జెట్లను, ఒక డ్రోన్‌ను కూల్చేశామని పాక్ డిఫెన్స్ మినిస్టర్ ప్రకటించారు. అయితే, ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor)సందర్భంగా ఒక్క జెట్‌ను కూడా కోల్పోలేదని భారత్ స్పష్టం చేసింది. మరోవైపు, పాకిస్థాన్ ఆర్మీకి చెందిన ఓ ఫైటర్ జెట్‌ను భారత సైన్యం కూల్చేసిందని వార్తలు వస్తున్నాయి. ఆర్మీ దీనిని ధ్రువీకరించాల్సి ఉంది.

ehatv

ehatv

Next Story