శ్రీలంకలోని తూర్పు ప్రాంతాల అభివృద్ధికి 2.4 బిలియన్ల శ్రీలంక రూపాయలను అందిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.

శ్రీలంకలోని తూర్పు ప్రాంతాల అభివృద్ధికి 2.4 బిలియన్ల శ్రీలంక రూపాయలను అందిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. మోదీ శ్రీలంక పర్యటనలో ప్రెసిడెంట్ అనుర కుమారతో రక్షణ, ఎలక్ట్రిసిటీ గ్రిడ్ కనెక్టివిటీకి సంబంధించి పలు ఒప్పందాలు చేసుకున్నారు. గత ఆర్నెల్లలో శ్రీలంకకు ఇచ్చిన 100 మిలియన్ డాలర్ల రుణాలను గ్రాంట్లుగా మార్చామని మోదీ తెలిపారు. తమిళ జాలరులను విడుదల చేయాలని ఆ దేశ ప్రభుత్వాన్ని కోరారు.

Updated On
ehatv

ehatv

Next Story