తెలంగాణ ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూశారు.

తెలంగాణ ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూశారు. ఇవాళ ఉదయం ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కాసేపటి క్రితం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Updated On
ehatv

ehatv

Next Story