తెలంగాణలో ఆర్టీఐ కమిషనర్లుగా నలుగురిని ప్రభుత్వం నియమించింది..

తెలంగాణలో ఆర్టీఐ కమిషనర్లుగా నలుగురిని ప్రభుత్వం నియమించింది.. కమిషనర్లుగా పీవీ శ్రీనివాస రావు, మొహసినా పర్వీన్, దేశాల భూపాల్, బోరెడ్డి అయోధ్య రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ehatv

ehatv

Next Story