ఏపీలోని తిరుపతికి చెందిన ఒక కానిస్టేబుల్, బాపట్ల జిల్లా అద్దంకి నుంచి హైదరాబాద్(Hyderabad)లోని కూకట్పల్లి (Kukatpally)రూ.2 కోట్ల విలువైన డ్రగ్స్ తీసుకొస్తుండగా పట్టుబడ్డాడు.

ఏపీలోని తిరుపతికి చెందిన ఒక కానిస్టేబుల్, బాపట్ల జిల్లా అద్దంకి నుంచి హైదరాబాద్(Hyderabad)లోని కూకట్పల్లి (Kukatpally)రూ.2 కోట్ల విలువైన డ్రగ్స్ తీసుకొస్తుండగా పట్టుబడ్డాడు. ఆరుగురు ముఠా సభ్యులు అరెస్ట్ చేసిన సైబరాబాద్ ఎస్ఓటీ(Cyberabad SOT) పోలీసులు. పట్టుబడ్డ కానిస్టేబుల్ నుండి 840 గ్రాముల కొకైన్(Cocaine), ఇతర డ్రగ్స్(Drugs), నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపిన ఎస్ఓటీ అధికారులు. తిరుపతి(tirupati)కి చెందిన కానిస్టేబుల్ గుణశేఖర్(Gunasekhar)(40), తిరుపతి రూరల్ ప్రాంతానికి చెందిన నిరుద్యోగి ఉన్నం సురేంద్ర(Surendar)(31), బాపట్ల జిల్లా కర్ల పాలెం మండలానికి చెందిన కాంట్రాక్టర్ దొంతి రెడ్డి హరిబాబు రెడ్డి(Haribabu Reddy) (38), అద్దంకి మండలానికి చెందిన ఫాస్ట్ ఫియాడ్ నిర్వాహకురాలు చెగుడు మెర్సీ మార్గరేట్(34), షేక్ మస్తాన్వలీ(40), దేవరాజు యేసుబాబు(29) కలిసి డ్రగ్స్ దందా చేస్తున్న ముఠా
