కోర్టు ఆదేశాలు ధిక్కరించి డెక్కన్ కిచెన్ హోటల్ కూలగొట్టిన వ్యవహారంలో రానా, వెంకటేష్, అభిరామ్, సురేష్ బాబుపై నమోదైన కేసు అంశంపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది.

కోర్టు ఆదేశాలు ధిక్కరించి డెక్కన్ కిచెన్ హోటల్ కూలగొట్టిన వ్యవహారంలో రానా, వెంకటేష్, అభిరామ్, సురేష్ బాబుపై నమోదైన కేసు అంశంపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో పర్సనల్ బాండ్ సమర్పించేందుకు నవంబర్ 14వ తేదీన వెంకటేష్, రానా, అభిరామ్, సురేష్ బాబును కోర్టులో హాజరు కావాలని ఆదేశించిన నాంపల్లి కోర్టు

Updated On
ehatv

ehatv

Next Story