బాలీవుడ్ నటి ఆలియా భట్‌, నటుడు రణ్‌బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్‌లో రూ.350 కోట్ల విలువైన తమ కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు.

బాలీవుడ్ నటి ఆలియా భట్‌, నటుడు రణ్‌బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్‌లో రూ.350 కోట్ల విలువైన తమ కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్‌లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన ఇన్‌స్టాగ్రాంలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్‌తో నిర్మించారు. ఆలియా భట్ తన భర్త రణ్‌బీర్ కపూర్, కుమార్తె రాహా, మేన్ లా నీతూ కపూర్‌తో కలిసి ముంబై పాలి హిల్‌లోని 'కృష్ణ రాజ్' బంగ్లాలోకి రావడం గ్రహప్రవేశం చేపట్టారు.ఈ బిల్డింగ్‌ ఖరీదు రూ. 350-400 కోట్ల వరకు ఉండవచ్చని JLL ఇండియా సీనియర్ డైరెక్టర్ రితేష్ మెహతా చెప్పారు.ఈ ఆరు అంతస్తుల ఇల్లు కపూర్ కుటుంబ చరిత్రతో ముడిపడి ఉంది. ఇది రణ్‌బీర్ తండ్రి రిషి కపూర్ పేరు మీద ఉంది. ఇంటరియర్ డిజైన్ మోడరన్‌గా, భారతీయ ట్రెడిషనల్ టచ్‌తో ఉంది. ఆలియా ఇన్‌స్టాగ్రామ్‌లో సెలబ్రేషన్ ఫోటోలు షేర్ చేసింది. ఈ ఇల్లు ముంబైలోనే అత్యంత ఖరీదైన సెలబ్రిటీ హోమ్‌లలో ఒకటిగా నిలిచింది.

Updated On
ehatv

ehatv

Next Story