కేరళలోని అలప్పుజ, కొట్టాయం జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి.

కేరళలోని అలప్పుజ, కొట్టాయం జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు, ముఖ్యంగా కోళ్ల ఫారమ్ కార్మికులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించింది. వ్యాధి వ్యాప్తి చెందకుండా బాతులు, కోళ్లను చంపాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం సరిహద్దుల్లో నిఘా పెంచి, కేరళ నుంచి కోళ్ల తరలింపును తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని మంత్రి వీణా జార్జ్ తెలిపారు.

Updated On
ehatv

ehatv

Next Story