జమిలి ఎన్నికలకు సంబంధించి 129వ రాజ్యాంగ (సవరణ) బిల్లు - 2024

జమిలి ఎన్నికలకు సంబంధించి 129వ రాజ్యాంగ (సవరణ) బిల్లు - 2024, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు - 2024 బిల్లును కేంద్ర ప్రభుత్వం ఈ రోజు లోక్ సభలో ప్రవేశ పెట్టనుంది. తర్వాత బిల్లులను పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపాల్సిందిగా స్పీకర్ కు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ కోరతారు. ఇందుకోసం కమిటీకి చైర్ పర్సన్, సభ్యులను స్పీకర్ నియమిస్తారు.

Updated On
ehatv

ehatv

Next Story