దేశంలో తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్‌ను (Pamban Bridge) ప్రధాని నరేంద్ర మోదీ రిమోట్ పద్ధతిలో ప్రారంభించారు.

దేశంలో తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్‌ను (Pamban Bridge) ప్రధాని నరేంద్ర మోదీ రిమోట్ పద్ధతిలో ప్రారంభించారు. దీన్ని ఆయన జాతికి అంకితమిచ్చారు. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో రూ.535 కోట్లతో ఈ బ్రిడ్డు నిర్మించారు. సముద్రంలో 2.08 కిలోమీటర్ల పొడవున దీన్ని తీర్చిదిద్దారు. వంతెన దిగువన ఓడల రాకపోకలకు వీలుగా వర్టికల్ లిఫ్ట్ ఏర్పాటు చేశారు.

Updated On
ehatv

ehatv

Next Story