కృతి శెట్టి తెలుగు తెరపై కథానాయికగా పరిచయమైంది ఉప్పెన సినిమాతో. ఆ తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ వంటి హిట్ చిత్రాల్లో నటించింది. కానీ ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో, కృతికి తెలుగులో ఆఫర్లు తగ్గాయి.
కృతి శెట్టి తెలుగు తెరపై కథానాయికగా పరిచయమైంది ఉప్పెన సినిమాతో. ఆ తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ వంటి హిట్ చిత్రాల్లో నటించింది. కానీ ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో, కృతికి తెలుగులో ఆఫర్లు తగ్గాయి.