భారత్​ ఉష్ణమండల ప్రాంతంలో ఉండటం వల్ల సూర్యరశ్మికి కొదవలేదు.
దేశంలో చాలా మంది డీ విటమిన్​ లోపంతో బాధపడుతున్నారు.
మన దేశంలోనే ఎక్కువమంది ఈ విటమిన్​ లోపంతో బాధపడుతున్నారు. ఇందుకు కారణాలేంటి?
ఇది రోగనిరోధక వ్యవస్థ, కండరాల పనితీరు, కణాల పెరగుదలకు సాయపడుతుంది.
ఎండ ఎక్కువగా తగలకపోవడంతో ఇలాంటి సమస్య ఉత్పన్నమవుతోందని అంటున్నారు.
సన్​స్క్రీన్​ లోషన్లు వంటివి ఉపయోగించడమూ మరొక కారణం.
ఆయిల్​ ఫిష్​, గుడ్డు సొన, పాల ఉత్పత్తులు తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.