ఐపీఎల్‌ 2025 కి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఎడమచేతి వాటం ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 2019 లో జట్టులో చేరినప్పటి నుండి క్యాపిటల్స్ తరపున 82 మ్యాచ్‌ల్లో ఆడిన అక్షర్, వేలంలో లక్నో సూపర్ జెయింట్స్‌కు మారిన రిషబ్ పంత్ స్థానంలో బాధ్యతలు స్వీకరించాడు.

Updated On
ehatv

ehatv

Next Story