ఇంగ్లండ్-భారత్ జట్ల మధ్య తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసింది.

ఇంగ్లండ్-భారత్ జట్ల మధ్య తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. మొదటి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 471 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఓలీ పోప్ (100) సెంచరీ సాధించాడు. క్రీజ్‌లో పోప్‌తోపాటు హ్యారీ బ్రూక్ ఉన్నాడు. ఓపెనర్ క్రాలే (4) విఫలం కాగా.. డకెట్ (62) హాఫ్ సెంచరీ చేశాడు. రూట్ (28) ఫర్వాలేదనిపించాడు. బుమ్రా మూడు వికెట్లు తీశాడు

Updated On
ehatv

ehatv

Next Story