ఐపీఎల్ 2025 లో ఈ రోజు ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతోంది.

ఐపీఎల్ 2025 లో ఈ రోజు ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతోంది. గుజరాత్ టైటాన్స్ (GT), ముంబై ఇండియన్స్ (MI) మధ్య ముల్లాన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7:30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫయర్ 2కి వెళ్తుంది, ఓడిన జట్టు టోర్నమెంట్ నుండి నిష్క్రమిస్తుంది.

ehatv

ehatv

Next Story