భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 నిర్వహణపై బీసీసీఐ(Bcci) శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది.

భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 నిర్వహణపై బీసీసీఐ(Bcci) శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. క్రికెటర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఐపీఎల్‌(IPL)ను నిరవధికంగా వాయిదా వేసింది. ఉద్రిక్తతల పరిస్థితుల దృష్ట్యా మ్యాచ్‌లను వాయిదా వేయాలని కేంద్రం చెప్పడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. విదేశీ ఆటగాళ్లను సురక్షితంగా వారి దేశాలకు పంపిస్తామని తెలపింది.

ehatv

ehatv

Next Story