తన వాటర్ హౌస్ ముందు స్నానం చేశాడని గిరిజన బాలుడిని విచక్షణారహితంగా కొట్టిన మహిళ, మనస్తాపంతో బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

తన వాటర్ హౌస్ ముందు స్నానం చేశాడని గిరిజన బాలుడిని విచక్షణారహితంగా కొట్టిన మహిళ, మనస్తాపంతో బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

వరంగల్ (Warangal)జిల్లా నల్లబెల్లి (Nallabelli)మండలం కొండాపూర్ (Kondapur)గ్రామానికి చెందిన రమేష్(ramesh) లక్ష్మీ (Laxmi)దంపతుల కుమారుడు శ్రీకాంత్ (Srikanth)(14) తన నానమ్మ దగ్గరే ఉంటూ వేసవి కాలంలో గొర్లను కాస్తున్నాడు, అదే గ్రామానికి చెందిన కొమురమ్మ (Komuramma)అనే మహిళ తమ గొర్రెను కాయాలని కోరగా, ఆమె ఇంటి ఆవరణలో గొర్రెను కాసిన శ్రీకాంత్, అనంతరం కొమురమ్మ బంధువుల వాటర్ హౌస్ వద్ద స్నానం చేస్తుండగా, మా వాటర్ హౌస్ ముందే స్నానం చేస్తావా అంటూ, శ్రీకాంత్‌ను కులం పేరుతో దూషిస్తూ విచక్షణా రహితంగా కొట్టిన మహిళ. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న శ్రీకాంత్

ehatv

ehatv

Next Story