Nagarkurnool district: నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం, పరీక్ష రాసి ప్రసవించిన ఇంటర్ విద్యార్థిని..!

ఇంటర్ పరీక్ష రాసిన అనంతరం స్కానింగ్ సెంటర్‌లో కేజీబీవీ విద్యార్థిని ప్రసవించింది. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని కేజీబీవీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతూ నిన్న పరీక్ష రాసి, కడుపునొప్పితో స్కానింగ్ సెంటర్‌లో చేరిన విద్యార్ధిని (16). అనంతరం అక్కడే బాత్రూములో బిడ్డకు జన్మనిచ్చింది. తన తల్లితో కలిసి పసిబిడ్డను చెత్తబుట్టలో విద్యార్ధిని పడేసింది. గమనించి పోలీసులకు సమాచారమిచ్చిన స్కానింగ్ సెంటర్ సిబ్బంది

Updated On
ehatv

ehatv

Next Story