నిజామాబాద్(Nizamabad) జిల్లా బోధన్(Bodhan) నియోజకవర్గం ఎడపల్లి మండలం వడ్డేపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు.

నిజామాబాద్(Nizamabad) జిల్లా బోధన్(Bodhan) నియోజకవర్గం ఎడపల్లి మండలం వడ్డేపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఆన్ లైన్ బెట్టింగ్ ఆడి దాదాపు రూ.20 లక్షలు పోగొట్టుకున్న హరీష్ అనే యువకుడు. అప్పుల పాలు కావడంతో పొలాన్ని అమ్మేసిన కుటుంబం. దీంతో ఆర్ధిక ఇబ్బందులు రావడంతో తండ్రి సురేష్, తల్లి హేమలతతో పాటు.. కొడుకు హరీష్ కూడా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో వడ్డేపల్లిలో విషాదఛాయలు నెలకొన్నాయి

Updated On
Eha Tv

Eha Tv

Next Story