✕
హైదరాబాద్లోని మైలార్దేవ్ పల్లి ఆలీ నగర్లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది.

x
హైదరాబాద్లోని మైలార్దేవ్ పల్లి ఆలీ నగర్లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. పసికందుని బకెట్ నీళ్లలో వేసి చంపి ప్రమాదవశాత్తుగా క్రియేట్ చేసిన తల్లి. స్నానం చేసి వచ్చేసరికి బకెట్లో పసికందు పడిపోయిందని తల్లి నాటకమాడింది. తల్లే పసికందుని చంపినట్లుగా నిర్ధారించిన పోలీసులు. ఆర్థిక సమస్యలతోనే పసికందుని చంపినట్లుగా పోలీసులు గుర్తించారు. భర్తకు రెండు కిడ్నీలు చెడిపోవడం.. కుటుంబ పోషణ భారంగా మారడంతో పసికందును తల్లి హత్య చేసింది. పసికందు అనుమానాస్పదంగా మృతి చేదించినట్లు పోలీసులు తేల్చారు. పసికందుది హత్యని తేల్చి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. తమిళనాడుకు చెందిన దంపతులు.. పొట్ట చేతపట్టుకొని హైదరాబాద్ మణి, విజ్జు వచ్చారు.

ehatv
Next Story