✕
ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రానికి చెందిన ఇరుకు గోపి (25) అనే యువకుడు, ఏడాది క్రితం ఖమ్మం(Khammam) ప్రాంతానికి చెందిన ఒక యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు.

x
ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రానికి చెందిన ఇరుకు గోపి (25) అనే యువకుడు, ఏడాది క్రితం ఖమ్మం(Khammam) ప్రాంతానికి చెందిన ఒక యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. తన భార్య కొత్తగూడెం(Kothagudem)లో నర్సింగ్ కోర్సు చేస్తుండడంతో, అక్కడే నివసిస్తూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న గోపి(Gopi).ఇటీవల మద్యం సేవించి బండి నడపి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు(Drunk Drive test)లో పట్టుబడడంతో, అతనికి ఫోన్ చేసి కోర్టులో హాజరు కావాలని, జరిమానా కట్టకపోతే జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించిన పోలీసులు. దీంతో భయాందోళనకు గురయ్యి, ఉరి వేసుకొని గోపి ఆత్మహత్య చేసుకున్నాడు. ట్రాఫిక్ పోలీసుల బెదిరింపుల కారణంగానే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య.

ehatv
Next Story