ఆంధ్రప్రదేశ్‌(AP) ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ వెల్లడించింది. దాదాపు ఏడేళ్ల తర్వాత డీఎస్సీ(DSC) నోటిఫికేషన్ విడుదలైంది.

ఆంధ్రప్రదేశ్‌(AP) ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ వెల్లడించింది. దాదాపు ఏడేళ్ల తర్వాత డీఎస్సీ(DSC) నోటిఫికేషన్ విడుదలైంది. ఇది నిరుద్యోగులకు సంతోషం కలిగించే విషయం. చాలా ఏళ్లుగా అభ్యర్థులు డీఎస్సీ నోటిఫికేషన్‌ కోసం ఎదురు చూస్తున్నారు. టీటీసీ(TTC), బీఎడ్‌(B.ed) చేసిన అభ్యర్థులు డీఎస్సీ నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూశారు. ఈ నోటిఫికేషన్‌ గత ప్రభుత్వంలో వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోస్టులు పెంచి కొత్త నోటిఫికేషన్‌ ఇచ్చారు. నోటిఫికేషన్‌కు ఉన్న అడ్డంకులను కోర్టులో కూడా క్లియర్‌ చేశారు. అయితే ఈ నోటిఫికేషన్‌పై ఉద్యోగార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టెట్‌(TET), డీఎస్సీ నోటిఫికేషన్లు గైడ్‌లైన్స్‌కు విరుద్ధంగా విడుదల చేశారని.. కొద్ది రోజుల పాటు డీఎస్సీ నోటిఫికేషన్‌ పొడిగించాలని కోరుతున్నారు. గతంలో లోకేష్ (Lokesh)హామీ ఇచ్చిన విధంగా నోటిఫికేషన్‌ను పొడిగించాలని వారు లోకేష్‌కు ఓ లేఖ రాశారు. లోకేష్‌తో పాటు పలు మీడియా సంస్థలకు కూడా రాశారు. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ నేపథ్యంలో నాకు కూడా వారు లేఖ రాశారు. ఈ లేఖలో ఏముందంటే.. సీనియర్‌ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ....

ehatv

ehatv

Next Story